ఈ ఎన్నికలతో టీడీపీ కథ ముగిసినట్లే | Ysrcp will win Ap Assembly elections says Sajjala Ramakrishnareddy | Sakshi
Sakshi News home page

ఈ ఎన్నికలతో టీడీపీ కథ ముగిసినట్లే

May 14 2019 4:03 PM | Updated on Mar 21 2024 6:14 PM

చంద్రబాబు రోజుకో స్టేట్‌మెంట్‌తో భ్రమ కల్పిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సజ్జల మాట్లాడుతూ..'కొన ఊపిరితో కొట్టుకుంటున్న టీడీపీ పార్టీని చంద్రబాబు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని సీట్లో చెప్పకుండానే అధికారంలోకి వస్తామని ప్రచారం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement