చంద్రబాబుకి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారు | YSRCP MP Vijayasai Reddy Fires On TDP Government | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారు

Sep 6 2018 12:47 PM | Updated on Mar 21 2024 9:00 PM

ఆంధ్రప్రదేశ్‌కు ఏ పార్టీ అన్యాయం చేసిందో, అదే కాంగ్రెస్‌ పార్టీతో టీడీపీ జతకట్టిందని రాజ్యసభ వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ తలపెట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన వస్తోందని వ్యాఖ్యానించారు. టీడీపీకి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement