ఏపీ ఆఖరి బడ్జెట్‌ను కూడా నీరుగార్చారు | YSRCP MLA Srikanth Reddy slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఏపీ ఆఖరి బడ్జెట్‌ను కూడా నీరుగార్చారు

Mar 31 2018 1:55 PM | Updated on Mar 22 2024 11:06 AM

శాసనసభలో మెటల్‌ లేని అంశాలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెంటల్‌ ఎక్కిస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటివరకూ ప్రజా సమస్యలు, రైతుల సమస్యలపై చర్చ జరగలేదని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement