‘టీడీపీలో నీపై నమ్మకం సన్నగిల్లింది’ | YSRCP Leader Srikanth Reddy Fire on Chandrababu | Sakshi
Sakshi News home page

‘టీడీపీలో నీపై నమ్మకం సన్నగిల్లింది’

May 3 2019 12:55 PM | Updated on Mar 22 2024 10:40 AM

లోకల్‌ బాడీ ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ ఉండదనే భయాందోళనతో టీడీపీ నేతలు ఈవీఎంలపై నెపం నెడుతున్నారని వైఎస్సార్‌ సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో ముసలం మొదలైందని, ఒక గ్రూపు బైబై బాబు అంటున్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement