‘ఆ రెండు కులాల మధ్య వైరం సృష్టించారు’ | YSRCP Leadar Kurasala Kannababu On Kapu Reservations | Sakshi
Sakshi News home page

‘ఆ రెండు కులాల మధ్య వైరం సృష్టించారు’

Mar 24 2018 11:20 AM | Updated on Mar 22 2024 11:06 AM

కాపులు, బీసీలకు మధ్య వైరాన్ని సృష్టించారని వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం అన్ని కులాలను వంచించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కాపులకు కంటితుడుపుగా రిజర్వేషన్లు ఇచ్చి చేయి దులుపుకున్నారన్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement