ఏపీ బంద్‌లో విషాదం.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి | YSRCP Activist Dies With Heart Attack During AP Bandh | Sakshi
Sakshi News home page

Jul 24 2018 2:12 PM | Updated on Mar 22 2024 11:13 AM

ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో సీఎం చంద్రబాబు నాయుడు మోసాలు, కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తీరును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిర్వహిస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బంద్‌లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రానికి హోదా కావాలని నిరసిస్తూ బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు మృతిచెందారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement