ఇది ప్రజల హక్కులను కాలారాయడమే | YS Vivekananda Reddy Police Complaint Over Vote Deletion | Sakshi
Sakshi News home page

ఇది ప్రజల హక్కులను కాలారాయడమే

Mar 4 2019 11:17 AM | Updated on Mar 22 2024 11:16 AM

తన ఓటు తొలగించాలని దాఖలైన నకిలీ దరఖాస్తుపై దివంగత ముఖ్యమంతి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి సీరియస్‌ అయ్యారు. ఓట్ల తొలగింపు అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం పులివెందుల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు తెలియకుండా.. తన పేరు మీదే ఓటు తొలగించాలని దరఖాస్తు చేయడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర నుంచే ఓట్ల తొలగింపునకు వ్యుహరచన జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షల ఓట్లు తొలగించేందుకు అధికార టీడీపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement