నేడు తిరుపతిలో ‘సమర శంఖారావం’ | Ys Jagan will fill the universal electoral battlefield | Sakshi
Sakshi News home page

నేడు తిరుపతిలో ‘సమర శంఖారావం’

Feb 6 2019 7:09 AM | Updated on Mar 22 2024 11:10 AM

తిరుమల శ్రీవారి పాదాల చెంత నుంచి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సార్వత్రిక ఎన్నికల సమరశంఖాన్ని పూరించనున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ఇక ఏ రోజైనా వెలువడవచ్చనే సంకేతాలు రావడంతో శ్రేణులను కార్యోన్ముఖులను చేసేందుకు వైఎస్‌ జగన్‌ జిల్లాలవారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు తిరుపతిలో తటస్థులతోపాటు పోలింగ్‌ బూత్‌ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో నిర్వహిస్తున్న రెండు సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. రెండో రోజైన 7వ తేదీన వైఎస్సార్‌ జిల్లాలో సమర శంఖారావం సభలకు హాజరవుతారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement