దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు..
‘రాష్ట్ర ప్రభుత్వంలోని 1.25 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం పూర్తిగా మానేశారు. వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు పూర్తిగా బంద్ చేశారు. ఉద్యోగులు తమ జీపీఎఫ్ డబ్బులు తీసుకోకుండా అంక్షలు పెట్టారు. ప్రతి రంగంలోనే ఇలా ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద 1800 కోట్ల రూపాయలు విడుదల చేయలేదు. మధ్యాహ్న భోజన పథకానికి బిల్లులు ఇవ్వకుండా పిల్లల్ని సైతం ఇబ్బందులు గురిచేస్తున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు