రేపు విశాఖ వెళ్లనున్న సీఎం వైఎస్‌ జగన్‌ | YS Jagan To Meet Sri Swaroopananda Swamy | Sakshi
Sakshi News home page

రేపు విశాఖ వెళ్లనున్న సీఎం వైఎస్‌ జగన్‌

Jun 3 2019 1:13 PM | Updated on Mar 21 2024 8:18 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి విశాఖలో పర్యటించనున్నారు. రేపు ఉదయం పది గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖకు బయల్దేరతారు. పెందుర్తి మండలం చిన్న ముషిరివాడలోని శ్రీ శారదా పీఠాన్ని వైఎస్‌ జగన్ సందర్శిస్తారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీని కలుసుకుని ఆశీర్వచనం తీసుకోనున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement