నాలుగేళ్లు దగా చేసి ఇప్పుడు అన్యాయం జరిగిందంటారా? | YS jagan full speech in ramachandrapuram | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లు దగా చేసి ఇప్పుడు అన్యాయం జరిగిందంటారా?

Jul 7 2018 6:36 PM | Updated on Mar 22 2024 11:02 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకున్నారంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు మరో ఆరు నెలల్లో ఉన్నాయనగా అయ్యయ్యో తెలుగుతల్లికి అన్యాయం జరిగిందా?. అయ్యయ్యో ప్రత్యేక హోదా రాలేదా? అని చంద్రబాబు మాట్లాడతారని దుయ్యబట్టారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement