220వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | Day 220 of Praja Sankalpa Yatra begins | Sakshi
Sakshi News home page

220వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Jul 25 2018 9:42 AM | Updated on Mar 21 2024 7:48 PM

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 220వ రోజు బుధవారం ఉదయం ప్రారంభమైంది. పెద్దాపురం నియోజకర్గంలోని సామర్లకోట ప్రసన్నాంజనేయ నగర్‌ నుంచి పాదయాత్ర కొనసాగించారు. ఆయనతో కలిసి నడిచేందుకు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారితో కలిసి రాజన్న తనయుడు ముందుకు సాగుతున్నారు. అడుగడుగా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement