చినబాబు, పెదబాబు కనుసన్నల్లోనే.. | Sakshi
Sakshi News home page

చినబాబు, పెదబాబు కనుసన్నల్లోనే..

Published Tue, Mar 5 2019 7:14 AM

రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం అందచేసే ఓటర్ల జాబితాల్లో ఆధార్‌ వివరాలు ఉండవు. అలాంటప్పుడు ఆధార్‌ డేటాతో కూడిన మాస్టర్‌ ఓటర్ల జాబితా టీడీపీ సేవా మిత్ర యాప్‌లోకి ఎలా చేరిపోయిందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ మాస్టర్‌ డేటాలోని 910 మంది ఓటర్ల వివరాలను ఒక్కో సేవామిత్రకు, పార్టీ బూత్‌ కన్వీనర్‌కు సేవామిత్ర యాప్‌లో అందుబాటులో ఉంచారు. దీని ద్వారా ఓటర్‌ ఏ కులానికి చెందిన వారనే వివరాలను సేవామిత్ర సేకరించాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement