చంద్రబాబు దళితులను అవమానించారు.. | TJR Sudhakar Babu Comments Over English Medium | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దళితులను అవమానించారు..

Dec 12 2019 4:17 PM | Updated on Mar 20 2024 5:39 PM

ఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు సభలో మాట్లాడుతూ సీఎం జగన్‌ సిద్ధాంతాలపై నిలబడి పాలన చేస్తున్నారన్నారు. పిల్లలకు ప్రాథమిక దశ నుంచే ఇంగ్లిష్‌ విద్య అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం ఇంగ్లిష్‌ విద్య వద్దని గగ్గోలు పెట్టి ఇప్పుడు యూటర్న్‌ తీసుకుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంకా వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, టీడీపీ నేతలు దళితులను ఎన్నో రకాలుగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడిగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని హేళన చేశారని ఆయన మండిపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement