మధ్యప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ఇసుక మాఫియాపై దర్యాప్తు చేస్తున్న జర్నలిస్ట్ ఒకరు హత్యకు గురికావటం కలకలం రేపుతోంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Mar 26 2018 3:51 PM | Updated on Mar 20 2024 3:43 PM
మధ్యప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ఇసుక మాఫియాపై దర్యాప్తు చేస్తున్న జర్నలిస్ట్ ఒకరు హత్యకు గురికావటం కలకలం రేపుతోంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి మీడియాలో హల్ చల్ చేస్తోంది.