నగరంలోని మొయింజా మార్కెట్ సర్కిల్లో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. సిగ్నల్ మలుపు వద్ద ఇసుక లారీ ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు బోల్తాకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్తో సహా ఏడుగురు ప్రయాణికులకు స్పల్ప గాయాలయ్యయి.
Jul 3 2019 8:19 AM | Updated on Mar 21 2024 8:18 PM
నగరంలోని మొయింజా మార్కెట్ సర్కిల్లో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. సిగ్నల్ మలుపు వద్ద ఇసుక లారీ ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు బోల్తాకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్తో సహా ఏడుగురు ప్రయాణికులకు స్పల్ప గాయాలయ్యయి.