48వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | PrajaSankalpaYatra 48th Day YS Jagan starts Padayatra | Sakshi
Sakshi News home page

Dec 31 2017 9:15 AM | Updated on Mar 21 2024 8:11 PM

అధికార పక్ష అన్యాయాలను ప్రజలకు వివరిస్తూనే.. వారికి నేనున్నానంటూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇస్తున్నారు. ఆయన చేపట్టిన పాదయాత్ర నేటికి 48వ రోజుకి చేరుకుంది. ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా మూలపల్లిక్రాస్‌ నుంచి వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement