ప్రజాసంకల్పయాత్ర @1300 కి.మీ. | PrajasankalpaYatra 1300 KM Completes | Sakshi
Sakshi News home page

ప్రజాసంకల్పయాత్ర @1300 కి.మీ.

Feb 25 2018 3:51 PM | Updated on Mar 21 2024 7:48 PM

ప్రజాసంకల్పయాత్ర పేరిట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర మరో మైలు రాయి దాటింది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల వద్ద ఆయన 1300 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement