టికెట్ పై కుస్తీ | Political Heat In Kurnool Seat | SV Mohan Reddy Vs TG Venkatesh | Sakshi
Sakshi News home page

టికెట్ పై కుస్తీ

Feb 18 2019 7:15 AM | Updated on Mar 22 2024 11:14 AM

కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్‌, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డిల మధ్య మళ్లీ లొల్లి మొదలైంది. కర్నూలు టికెట్‌ తనకే వస్తుందని ఎమ్మెల్యే ఎస్వీ చేసిన వ్యాఖ్యలపై టీజీ ఘాటుగా స్పందించారు. కర్నూలు అసెంబ్లీ స్థానం ఎస్వీ మోహన్‌ రెడ్డి కుటుంబానిదో లేక టీజీ వెంకటేశ్‌ కుటుంబానిదో కాదన్నారు. కర్నూలు నియోజకవర్గం టీడీపీ ఓటర్ల ఆస్తి అన్నారు.
 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement