తమిళనాడు కార్చిచ్చు దుర్ఘటనలో తొమ్మిది మంది మృతి | Nine Deaths Occurs At Fire Accident In Chennai Forest | Sakshi
Sakshi News home page

తమిళనాడు కార్చిచ్చు దుర్ఘటనలో తొమ్మిది మంది మృతి

Mar 12 2018 11:26 AM | Updated on Mar 22 2024 11:22 AM

తేని జిల్లా కురుంగణి అటవీ ప్రాంతంలో ఆదివారం రేగిన కార్చిచ్చు ఘటనలో తొమ్మిది మంది మృతి చెందినట్లు కలెక్టర్‌ పల్లవి బల్దేవ్‌ ప్రకటించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement