నిజమైన వీరులు సైనికులే: మోదీ

దేశ భవిష్యత్‌ను కాపాడే నిజమైన వీరులు సైనికులేనని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో నిర్వహించిన కార్గిల్‌ విజయ్‌ దివాస్‌ వేడుకల్లో పాల్గొన్న మోదీ కార్గిల్‌ యుద్ద వీరులకు నివాళులు అర్పించారు.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top