ఢిల్లీ పీఠం మాదే.. తివారి జోస్యం | My sixth sense saying BJP will form govt in Delhi says Manoj Tiwari | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పీఠం మాదే.. తివారి జోస్యం

Feb 8 2020 5:18 PM | Updated on Mar 22 2024 11:10 AM

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారి ధీమా వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 50కి పైగా సీట్లను గెలుచుకొని, తమ పార్టీ జాతీయ రాజధానిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. 
 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement