వరిపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు | minister devineni controversial statements on Paddy | Sakshi
Sakshi News home page

వరిపై మంత్రి దేవినేని వివాదాస్పద వ్యాఖ్యలు

Jan 27 2018 7:21 AM | Updated on Mar 21 2024 8:11 PM

‘పశ్చిమ కృష్ణా ప్రాంతంలో రైతులు 45 వేల ఎకరాల్లో సుబాబుల్‌ పంట వేశారు. వరి ఎలాగైతే సోమరిపోతు పంటో సుబాబుల్‌ కూడా అలాంటిదే. మనకు గతి లేక, మరో పంట పండక, నీటి ఎద్దడి వల్ల సుబాబుల్‌ పంటకు అలవాటుపడ్డాం. రైతులు సుబా బుల్‌ నుంచి బయటకు వచ్చి వాణిజ్య పంటలపై దృష్టి పెట్టాలి’’ అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement