కాంగ్రెస్‌తో పొత్తుపై మాయావతి కీలక ప్రకటన

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయబోమని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. యూపీలో కాంగ్రెస్‌ను దూరం పెడుతూ బీఎస్పీ-ఎస్పీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో మాయావతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top