తెలంగాణలో పాలన ఆ నలుగురు పాలైంది
తెలంగాణలో పాలన ఆ నలుగురు పాలైందని.. ఆ నలుగురు నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబ్నగర్లో జరుగుతున్న బీజేపీ ఎన్నికల శంఖారావం సభలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. మిగులు బడ్జెట్తో ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ అప్పుల తెలంగాణ తీర్చిదిద్దారని మండిపడ్డారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు