తెలంగాణలో పాలన ఆ నలుగురు పాలైంది | K Laxman Speech At Mahabubnagar Sabha | Sakshi
Sakshi News home page

Sep 15 2018 6:22 PM | Updated on Mar 22 2024 11:23 AM

తెలంగాణలో పాలన ఆ నలుగురు పాలైందని.. ఆ నలుగురు నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న బీజేపీ ఎన్నికల శంఖారావం సభలో లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. మిగులు బడ్జెట్‌తో ఇచ్చిన తెలంగాణను కేసీఆర్‌ అప్పుల తెలంగాణ తీర్చిదిద్దారని మండిపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement