ఆంధ్రప్రదేశ్తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు చిన్నప్పుడు విజయవాడలోనే అక్షరాభాస్యం జరిగిందని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. నరసింహన్ మాట్లాడుతూ.. ‘ఏపీకి గవర్నర్గా వస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. గడిచిన పదేళ్లు ప్రాక్టీస్ మ్యాచ్లాంటిది. ఈ 34 రోజులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన ప్రతి బాల్ సిక్సర్, బౌండరీలు తాకుతున్నట్లు ఉంది.
ప్రతి బాల్ సిక్సర్, బౌండరీగా వైఎస్ జగన్ పాలన
Jul 22 2019 8:29 PM | Updated on Jul 22 2019 8:37 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement