సోషల్‌ మీడియా ప్రచారంపై ఈసీ గైడ్‌లైన్స్‌ | Election Commission Lays Down Guidelines For Social Media | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా ప్రచారంపై ఈసీ గైడ్‌లైన్స్‌

Mar 10 2019 8:26 PM | Updated on Mar 22 2024 11:31 AM

 సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో సోషల్‌ మీడియాలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. నెట్టింట్లో పార్టీలు, అభ్యర్ధుల ప్రచారంపై ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేస్తూ ఈసీ మార్గదర్శకాలను జారీ చేసింది. రాజకీయ పార్టీలు సోషల్‌ మీడియాలో పొందుపరిచే అన్ని ప్రకటనలపై ముందుగానే ఈసీ నుంచి అనుమతి పొందాలి.

Lok Sabha Election 2019

Election Commission of India

Advertisement
 
Advertisement

పోల్

Advertisement