జబ్బు నయం కాదన్న మనోవేదనతో ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

జబ్బు నయం కాదన్న మనోవేదనతో ఆత్మహత్య

Published Wed, Jan 31 2018 11:58 AM

నగరంలోని నక్కల రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వృద్ద దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరు కొంతకాలంగా పక్షవాతం జబ్బుతో బాధపడుతున్నారు. జబ్బు నయం కాదన్న మనోవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు

Advertisement
Advertisement