రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, అద్వాణీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితర ప్రముఖులు వాజ్పేయికి శ్రద్ధాంజలి ఘటించారు. ఇంకా కేంద్ర మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలతోపాటు వివిధ దేశాల నేతలు, విదేశాంగ మంత్రులు వాజ్పేయి పార్థివదేహంపై పుష్ప గుచ్ఛాలుంచి తుది వీడ్కోలు పలికారు. అలాగే తాత అటల్జీ నుంచి ఎప్పుడూ బహుతులను అందుకునే ఆయన మనవరాలు నిహారిక హృదయాన్ని ద్రవింప చేసే చివరి బహుమతిని అందుకోవడం అక్కడున్న వారిని కదిలించింది.
Aug 17 2018 6:00 PM | Updated on Mar 20 2024 2:08 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement