రాజధాని విషయంలో నా వ్యాఖ్యలను వక్రీకరించారు | Botsa Satyanarayana speech on Amravati in Ap Assembly | Sakshi
Sakshi News home page

రాజధాని విషయంలో నా వ్యాఖ్యలను వక్రీకరించారు

Dec 10 2019 12:46 PM | Updated on Mar 21 2024 11:38 AM

రాజధానిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎలాంటి అభివృద్ది చేయలేదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో బొత్స మాట్లాడుతూ.. రాజధానిపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నపై కాకుండా సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అలాగే ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో ఉందని వెల్లడించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement