ఏపీలో టీడీపీ మాటలకే పరిమితమైంది | Botsa Satyanarayana slams TDP | Sakshi
Sakshi News home page

ఏపీలో టీడీపీ మాటలకే పరిమితమైంది

Mar 31 2018 5:24 PM | Updated on Mar 22 2024 10:49 AM

ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేవరకూ పోరాటం చేస్తూనే ఉంటామని వైఎస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే తమ పార్టీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడ్డారని అన్నారు. తమ సభ్యులు ఐదుగురే ఉన్నా అవిశ్వాస తీర్మానం పెట్టామని బొత్స పేర్కొన్నారు. అలాగే మిగిలిన పార్టీలతో సంప్రదింపులు జరిపి బలం చేకూర్చామని, కానీ టీడీపీ కేవలం మాటలకే పరిమితమైందన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement