దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ. 10 వేలు అందించే ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఏలూరులో ప్రారంభించారు. మాట ఇచ్చిన చోటు నుంచే పథకానికి శ్రీకారం చుట్టడం విశేషం.
‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
Oct 4 2019 12:29 PM | Updated on Oct 4 2019 12:33 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement