రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది -మంత్రి ధర్మాన | Minister Dharmana Prasada Rao About AP CM YS Jagan | Sakshi
Sakshi News home page

రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది -మంత్రి ధర్మాన

Sep 26 2023 8:18 AM | Updated on Mar 21 2024 8:08 PM

రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. లంక భూములపై సాగుదారులకు సంపూర్ణ హక్కు కల్పిస్తున్నాం. చుక్కల భూములు, అనాధీన, అసైన్డ్ ల్యాండ్లపై సర్వహక్కులు ప్రభుత్వం కల్పిస్తోంది.

గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలను అందించనున్నాం -మంత్రి ధర్మాన ప్రసాదరావు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement