ఆకాశాన్నంటుతున్న పెట్రోధరలు

 ఆకాశాన్నంటుతున్న పెట్రోధరలపై ఒక పక్క తీవ్ర ఆందోళన కొనసాగుతూండగానే  ఇంధన ధరలు  పరుగు మాత్రం అప్రతిహతంగా  కొనసాగుతోంది. శనివారం దేశవ్యాప్తంగా పెట్రోలుపై సగటున 35పైసలు, డీజిల్‌ 24 పైసలు పెరిగింది.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top