భారత్ తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ 103 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 236 పరుగులకే పరిమితం కావడంతో భారత్ కు స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించకల్గింది.
Nov 29 2016 2:15 PM | Updated on Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement