సమైక్య తీర్మానం చేద్దాం | YSRCP takes a decision for resolution of united state | Sakshi
Sakshi News home page

Dec 13 2013 7:22 AM | Updated on Mar 22 2024 11:07 AM

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 రాష్ట్రానికి చేరిన నేపథ్యంలో శుక్రవారం శాసనసభలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సభలో సమైక్య తీర్మానం చేయాలని కోరుతూ సభా నియమావళిలోని 77వ నిబంధన కింద స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం నోటీసిచ్చింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement