45 శాతం ఓట్లు జగన్‌కే | YS Jagan mohan reddy sweeps 45 votes next assembly lok sabha elections | Sakshi
Sakshi News home page

Mar 5 2014 6:44 AM | Updated on Mar 22 2024 11:30 AM

వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా వీయనుంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 45 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలువనుందని సీఎన్‌ఎన్ ఐబీఎన్-లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాల్లో వెల్లడైంది. సీమాంధ్రలో లోక్‌సభ స్థానాలతో పాటు, అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుందని సర్వే తెలిపింది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement