సొరంగ మార్గంలో ఉగ‍్రవాదులు చొరబడ్డారు | We have to modernize our border fences, says BSF DG KK Sharma | Sakshi
Sakshi News home page

Nov 30 2016 2:28 PM | Updated on Mar 21 2024 6:42 PM

సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని బీఎస్‌ఎఫ్‌ డీజీ కేకే శర్మ చెప్పారు. సైనిక స్థావరాలపై దాడి చేసిన ఉగ్రవాదులు సొరంగ మార్గం ద్వారా జమ్ము కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లోకి చొరబడ్డారని తెలిపారు. ఫెన్సింగ్‌ లేని ప్రాంతాల్లో టెక్నాలజీని వినియోగిస్తున్నామని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement