కశ్మీర్లో భద్రతాబలగాలు కీలక విజయాన్ని సాధించాయి. లష్కరే ఈ ఇస్లామ్ అధినేత అబ్దుల్ ఖయ్యూం నజార్ను మట్టుబెట్టాయి. యూరి సెక్టార్ గుండా భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడటానికి ప్రయత్నించిన ఖయ్యూం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో హతమయినట్లు భద్రతా దళాలు ధృవీకరించాయి. కశ్మీర్లో సైనికులకు పట్టు పెరుగుతుండటంతో పాకిస్థాన్కు పారిపోయిన ఖయ్యూం తిరిగి కశ్మీర్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. బారాముల్లాలో ఉగ్రశిబిరాన్ని ప్రారంభించి.. తిరిగి తన కార్యకలాపాలనను ప్రారంభించాలనుకున్నాడని నిఘా సంస్థలు తెలిపాయి. ఇతడిపై భారత ప్రభుత్వం 10 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. ఖయ్యూం మరణం ఉగ్రవాదులకు పెద్ద ఎదురుదెబ్బ అని అధికారులు తెలిపారు.
బలగాలు కీలక విజయం.. ఖయ్యూం ఖతం
Published Tue, Sep 26 2017 7:27 PM
Advertisement
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement