మైనారిటీ నేతలపై టీడీపీ దాడి | TDP goons attacks on YSRCP minority leaders | Sakshi
Sakshi News home page

Aug 23 2017 6:06 PM | Updated on Mar 21 2024 8:52 PM

మైనారిటీలు అధికంగా నివసించే వార్డుల్లో తెలుగుదేశం కార్యకర్తలు వీరంగం సృష్టించారు. నంద్యాలలోని ఫరూఖ్‌నగర్‌లో వైఎస్సార్‌సీపీ మైనారిటీ నేతలు రహీం, ఏడోవార్డు కౌన్సిలర్‌ అబ్దుల్‌ కలాంలపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి దాడికి పాల్పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement