మైనారిటీ నేతలపై టీడీపీ దాడి | TDP goons attacks on YSRCP minority leaders | Sakshi
Sakshi News home page

Aug 23 2017 6:06 PM | Updated on Mar 21 2024 8:52 PM

మైనారిటీలు అధికంగా నివసించే వార్డుల్లో తెలుగుదేశం కార్యకర్తలు వీరంగం సృష్టించారు. నంద్యాలలోని ఫరూఖ్‌నగర్‌లో వైఎస్సార్‌సీపీ మైనారిటీ నేతలు రహీం, ఏడోవార్డు కౌన్సిలర్‌ అబ్దుల్‌ కలాంలపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి దాడికి పాల్పడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement