ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల కుదింపు చర్యలను నిరసిస్తూ గురువారం విద్యార్థి సంఘాలు అనంతపురం కలెక్టరేట్ను ముట్టడించాయి. ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలు, వసతి గృహాలను ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో కుదించడంపై విద్యార్థి సంఘాలు అగ్రహం వ్యక్తం చేశాయి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులు కలెక్టరేట్ను ముట్టడించారు
Jul 14 2016 2:51 PM | Updated on Mar 20 2024 3:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement