శివరాత్రి రోజున తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల విషాదం నెలకొంది. మంచిర్యాలలోని హాజిపూర్ మండలం ముల్కల వద్ద గల గోదావరి తీరంలో స్నానాలకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. గాలింపు చర్యల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు మంచిర్యాల పట్టణం జఫర్నగర్కు చెందిన శ్రీకాంత్, సుధాకర్లుగా గుర్తించారు.
Feb 24 2017 2:35 PM | Updated on Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement