ఒక రోజు రాష్ట్ర పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ఉదయం హైదరాబాద్కు రానున్నారు. ఉదయం పది గంటలకు గోవా నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
Apr 26 2017 9:25 AM | Updated on Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement