కడప పోలీసుల బాధ్యతారహిత్యం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దొంగల నుంచి ప్రజలను కాపాడాల్సిన పోలీసులే దొంగ చేతికి తాళాలిచ్చిన చందాన వ్యవహరించారు. విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులు తమ తుపాకిని ఖైదీకి అప్పగించిన ఘటన తిరుపతిలో శనివారం జరిగింది. పోలీసుల పనితీరుపై ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Aug 6 2016 7:07 PM | Updated on Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement