మోదీ ముందు సీఎం, శశికళ కంటతడి | PM narendramodi pays tribute to Jayalalithaa | Sakshi
Sakshi News home page

Dec 6 2016 2:09 PM | Updated on Mar 20 2024 1:57 PM

ప్రధాని నరేంద్ర మోదీ.. జయలలిత పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వెళ్లిన మోదీ.. విమానాశ్రయం నుంచి జయలలిత పార్థివదేహం ఉంచిన రాజాజీ హాల్‌కు చేరుకున్నారు. జయలలిత పార్థివదేహం వద్ద ప్రధాని మోదీ పుష్పగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement