ప్రజలకు హక్కులు మాత్రమే గుర్తున్నాయి | Sakshi
Sakshi News home page

ప్రజలకు హక్కులు మాత్రమే గుర్తున్నాయి

Published Fri, Nov 25 2016 10:34 AM

ఆర్ఎస్ఎస్ నాయకుడు లక్ష్మణ్ రావ్ మాధవ్ రావ్ ఇనామ్ దార్ పై రాసిన పుస్తక విడుదల కార్యక్రమానికి శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. గుజరాతీ భాషలో రచించిన ఈ పుస్తకాన్ని రాజాభాయ్ తో కలిసి మోదీ రచించారు.

Advertisement
Advertisement