సినిమాలపై వ్యామోహాన్ని తగ్గించుకోండి | Pawan Kalyan Public meeting in Tirupathi | Sakshi
Sakshi News home page

Aug 27 2016 4:58 PM | Updated on Mar 22 2024 10:40 AM

సినిమాలకు, నిజజీవితానికి చాలా తేడా ఉంటుందని, సినిమాల్లో చూపేవన్నీ నిజంగా జరగవని సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం సాయంత్రం తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించిన ఆయన.. సినిమాలపై వ్యామోహాన్ని తగ్గించుకోవాలని అభిమానులకు సూచించారు. అదే క్రమంలో ప్రస్తుత రాజకీయాల్లో జనసేన పార్టీ కర్తవ్యం, బీజేపీ, టీడీపీలతో సంబంధాలపై మాట్లాడారు. చిత్తూరు సహా పలు జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన అభిమానులను ఉద్దేశించి పవన్ ఇలా మాట్లాడారు..

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement