కేంద్ర రక్షణమంత్రి అరుణ్ జైట్లీ భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ బుధవారం జమ్ముకశ్మీర్లో పర్యటించనున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భద్రతా పరమైన అంశాలపై స్థానిక అధికారులు, మిలిటరీ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
May 18 2017 7:21 AM | Updated on Mar 21 2024 6:28 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement