విద్యార్థినిని చితకబాదిన ప్రిన్సిపాల్‌, ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

విద్యార్థినిని చితకబాదిన ప్రిన్సిపాల్‌, ఆత్మహత్య

Published Thu, Jan 5 2017 12:53 PM

తోటి విద్యార్థిని డబ్బులు తీసుకుందనే నెపంతో అందరి ముందు ఓ విద్యార్థినిని ప్రిన్సిపల్‌ చితకబాదడంతో.. మనస్తాపానికి గురైన విద్యార్థిని కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది.

Advertisement
Advertisement