కొండను తవ్వి ఎలుకను పట్టారు | Every bank says- no cash: P Chidambaram | Sakshi
Sakshi News home page

Dec 13 2016 11:40 AM | Updated on Mar 21 2024 6:13 PM

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం, దీని అమలు తీరుపై కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు చేశారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం అతి పెద్ద కుంభకోణమని, దీనిపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం చిదంబరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని అన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement